ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కి కరోనా రావడం సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా ఎస్ కోట కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కడుబంది శ్రీనివాసరావు కి కరోనా సోకింది. ఇక ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా భయపడిపోతున్నారు. ఆయన ఇటీవల రాజ్యసభ ఎన్నికల కోసం గానూ అమరావతి వచ్చి ఓటు కూడా వేసారు. 

 

దీనితో అధికారులతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయనతో సన్నిహితంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఆయన గన్ మెన్ కి కూడా కరోనా సోకడం తో గన్ మెన్ కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కి తరలించారు. దీనిపై సిఎం జగన్ ఆరా తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: