పాకిస్తాన్ లోని జలాలాబాద్ లో దారుణం జరిగింది. పాకిస్తాన్ వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చిన ఆఫ్ఘన్ ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో బుధవారం 11 మంది మహిళలు మరణించినట్లు అధికారులు తెలిపారు. మహమ్మారి కారణంగా ఏడు నెలల విరామం తరువాత సమీపంలోని పాకిస్తాన్ కాన్సులేట్ తిరిగి సేవలను ప్రారంభించిన తరువాత ఈ ఘటన జరిగింది.

తూర్పు నంగర్‌ హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్ నగరంలోని స్టేడియంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీసా "దురదృష్టవశాత్తు ఈ ఉదయం పదివేల మంది ప్రజలు ఫుట్‌బాల్ స్టేడియానికి వచ్చారు, ఇది విషాద ఘటనకు దారి తీసింది అని ఫ్రావిన్స్ గవర్నర్ మీడియాకు చెప్పారు. అయితే నంగార్హార్ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు నాజర్ కామవాల్ మాట్లాడుతూ 15 మంది మరణించారు మరియు 15 మంది గాయపడ్డారు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: