సంగారెడ్డి జిల్ల అందోల్ మండలం అక్సన్ పల్లి వద్ద చిరుత కలకలం సృష్టించింది. పొలం పనులు నిర్వహించి అటుగా వెళ్తుండగా చిరుతను గమనించామంటున్న రైతులు... అధికారులకు ఫిర్యాదు చేసారు. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు... చిరుత సంచారం నిజమేనా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్ల అందోల్ మండలం అక్సన్ పల్లి వద్ద చిరుత కలకలం సృష్టించింది. పొలం పనులు నిర్వహించి అటుగా వెళ్తుండగా చిరుతను గమనించామంటున్న రైతులు... అధికారులకు ఫిర్యాదు చేసారు. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు... చిరుత సంచారం నిజమేనా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.