ఇక తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు చేసారు. కెబిఆర్ పార్కు సమీపంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేసి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఎంపీ అరవింద్ కుమార్ తో పాటు గా కార్యకర్తలు పై కేసు నమోదు చేసారు బంజారాహిల్స్ పోలీసులు. టిఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.
ఇక తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు చేసారు. కెబిఆర్ పార్కు సమీపంలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను చించివేసి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఎంపీ అరవింద్ కుమార్ తో పాటు గా కార్యకర్తలు పై కేసు నమోదు చేసారు బంజారాహిల్స్ పోలీసులు. టిఆర్ఎస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.