టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఈ మధ్య ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అదేంటంటే.. స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. వాటిలో ఒకటి రెండు సినిమాలు మాత్రం డిజాస్టర్ గా మారిన మిగిలిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలే కావడం విశేషం.. ఇకపోతే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాయి.. అలా వాటిలో కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

 

 

 

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ సినిమానో లేక అలాంటి కోణంలో మరో దర్శకుడు సినిమాలు దర్శకత్వంలో సినిమాలు దర్శనమిస్తున్నాయి.. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. 

 

 

 

 

ఇండస్ట్రీలోని చాలా మంది ఇద్దరు హీరోలను అది కూడా స్టార్డం ఉన్న హీరో లతో చేయాలని అనుకుంటారు..అలానే సినిమాలు కూడా చేస్తుంటారు.. ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి  దర్శకులకు గట్టి షాక్ ఎదురైంది... అనేలా చేస్తారు.. ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి.. 

 

 

మొదటగా స్టార్ హీరోలతో వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ సినిమాలో తెలుగు అగ్ర హీరోలైన మహేష్ బాబు, వెంకటేష్ లు నటించారు..వారిద్దరికీ జోడీగా సమంత అంజలి నటించారు.. కుటుంబ విలువలను పెంపొందించేలా అన్నా దమ్ముల అనుబంధాన్ని చక్కగా చూపించిన ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. అయితే ఆ కాంబినేషన్ హిట్ అయినందున ఇప్పుడు ఆ జోడీ కలిసి మరొక సినిమా చేస్తే బాగుండునని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.. మరి వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: