కరాబు మైండ్ కరాబు అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ పాట తెగ పాపులర్ అయిపోతోంది.
కన్నడ లో విడుదలైన ఈ పాట కొన్ని మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది. కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా తన పొగరును చూపెట్టడానికి సిద్దమవుతున్నాడు
తమిళ స్టార్
హీరో ధృవ సర్జా. ఈ
తమిళ పొగరు సినిమాలో స్టార్
హీరో ధృవ సర్జా కథానయకుడిగా, ప్రముఖ కథానాయిక
రష్మిక మందాన నటించారు. అయితే
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోకి ఈ
హీరో తన పొగరును చూపించాడనికి సిద్దమవుతున్నాడు. అవునండి ఈ సినిమాను తెలుగు రీమెక్ గా తీసుకురావడానికి ప్రయత్నాతు ముమ్మరంగా సాగుతున్నాయి.
అందుకే ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి రూ. 3 కోట్లకి పైగా ఇన్వెస్ట్ చేశారట.
వైజాగ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, పొడ్యూసర్ డి ప్రతాప్ రాజు ఈ సినిమాను సొంతం చేసుకున్నారట. ఈ పొగరు సినిమాను తెలుగులో ఈ సాయిసూర్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కబోతోంది. ఇదిలా ఉండే టాప్
హీరోయిన్ అయిన
రష్మిక మందాన ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతున్నారు ఈ సినిమాలో. ఈ
బ్యూటీ ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోల సరసన చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రష్మిక తీసిన ప్రతి
సినిమా మంచి హిట్ నే సంపాదించింది.
అందుకే ఈ
బ్యూటీ క్వీన్ ఈ సినిమాలో చేయడం పట్ల ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు ఇంత రేట్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీని ఒకేసారి తెలుగు,
కన్నడ బాషల్లో విడుదల చేస్తారని సమాచారం. అందుకోసం దర్శక నిర్మాతలు ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారట. అయితే ఈ సినిమాకు
తమిళ టైటిల్ కాకుండా తెలుగులో వేరే టైటిల్ ను పెడుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా పాటలను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం. చూడాలి ఇన్ని కోట్లతో తెరముందుకు రాబోతున్న ఈ పొగరు
సినిమా ఎలా ఉండబోతుందనేది.