టాలీవుడ్ ఫిల్మ్ ఇండ్రస్టీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్..సినిమాల్లో హీరోల క్యారెక్టర్లను ఎలివేట్ చేయాలంటే అది పూరీ తర్వాతే ఎవరైనా.. ఒకానొక సమయంలో  టాలీవుడ్ పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడు పూరీ జగన్నాధ్.. హిట్లు,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన స్ట్రాటజీ అమలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పాచుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు బంఫర్ హిట్ సాధించాయి.

అలాగే కొన్ని సినిమాలు భారీ పరాజయాలను పోందాయి కూడా.. వరుసగా సినిమాలు ఫెయిల్ అవుతుండడంతో ఫూరి నిర్మాణ రంగంపై దృష్టి పెట్టాడు. సినీ నిర్మాణ సంస్థను ఏర్పాచుకునే ముందు పలువురు సన్నిహుతులతో చర్చించాడు.అలాగే తన డియర్ ఫ్రెండ్,దర్శకుడు కృష్ట వంశీతో కూడా ఈ విషయాన్ని చెప్పాడట....దానికి అతను కూడా బాగానే ఉంటుందని ప్రోత్సహించాడట.... ఈ విషయం తెలిసిన రమ్య కృష్ణ మనం కూడా ఆ నిర్మాణ సంస్థలో భాగం అవుదామని భర్తను కొరిదంటా.. దానికి ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని రమ్యకృష్ణకు.. కృష్ణ వంశీ చెప్పాడు.

ఇక అంతలోనే పూరీ జగన్నాథ్.. టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ మెుదలుపెట్టారు. రమ్య.. జగన్‌తో భాగస్యామిగా చేరుదాం అనుకునిలోపే ఛార్మీని పాట్నర్‌గా పూరీ చేర్చుకున్నాడంటా..ఇక ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమాతో బిజీగా ఉన్నాడు పూరీ..ఈ సినిమాకిపూరీ తో పాటు.. ఛార్మి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది..  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: