ఈ నేపథ్యంలో నెమళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు.. నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. ఆ నెమళ్లు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో చనిపోయాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పంటలను పక్షులు, మూగజీవాల నుంచి కాపాడుకునేందుకు విత్తనాల్లో పురుగుల మందు కలిపి రైతులు చల్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో నెమళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు.. నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. ఆ నెమళ్లు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో చనిపోయాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పంటలను పక్షులు, మూగజీవాల నుంచి కాపాడుకునేందుకు విత్తనాల్లో పురుగుల మందు కలిపి రైతులు చల్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.