రిపబ్లిక్ డే సందర్భంగా ఆన్ లైన్ మార్కెట్ వాళ్ళు కొత్త ఆఫర్లు అందిస్తున్నారు. ఈ సందర్భంగా రిలయన్స్ అధ్బుతమైన ఆఫర్లను అందిస్తున్నారు. కష్టమర్లకు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ తగ్గింపు ను ఇస్తున్నారు. వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ నెల 22 నుంచి 26 వరకు అద్భుతమైన ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.



రిపబ్లిక్ డే సేల్స్‌లో భాగంగా సిటీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై రూ.10 వేల చెల్లింపుల వరకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ రిలయన్స్ డిజిటల్‌, మై జియో స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. కోటక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, కార్డ్ లెస్ లావాదేవీలపై కన్జూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లపైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఈఎంఐ, నాన్ ఈఎంఐ లావాదేవీలకూ దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ వస్తువులను కొనుగోలు చేసిన మూడు రోజుల్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. 



శ్యామ్‌సంగ్ ఎస్‌వో ఎఫ్ఈ 256 జీబీ మోడల్ రూ.39,999లకే లభిస్తుంది. ఇంకా చాలా ప్రజాదరణ పొందిన డెల్ ఇన్‌స్పిరోన్ 5490 లాప్‌టాప్ రూ.61,999 వీటితో పాటుగా మరీ కొన్ని ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందించనున్నారు.తోషిబా, వన్ ప్లస్‌, టీసీఎల్ అండ్ ఇఫాల్కాన్ టీవీ రూ. 12,499, శ్యామ్‌సింగ్ 50 అంగుళాల క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ.64,990, ఎల్జీ ఓలెడ్ టీవీ రూ.64,990, యూహెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.34,990లకు కొనుగోలు చేయొచ్చు. ఇక కెల్వినేటర్ 6కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ రూ.19,990, శ్యామ్‌సంగ్ 6.5 కేజీ టాప్ లోడ్ రూ.13,990, హయ్యర్ 195 ఎల్ డీసీ రూ.11,990, పనాసోనిక్ ఎస్బీఎస్ రూ.49,990 వంటి వస్తువుల పై తగ్గింపు ధరలను వినియోగదారులకు అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: