లాక్ డౌన్ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకు వస్తోంది. లాక్ డౌన్ కారణంగా విడిపోయిన వాళ్ళు కలుస్తూ ఉంటే మరి కొందరు  మరికొన్ని సందర్భాల్లో అనేక మంది ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు బయటపడుతున్నాయి. తాజాగా నోయిడా లో జరిగిన ఓ సంఘటన మొగుడు పెళ్ళాం మధ్య విడాకులకు దారితీసింది. అసలు విషయం ఏమిటంటే పంకజ్ అనే వ్యక్తితో రింకీ కపూర్ అనే ఆమె తో కొన్నాళ్ల క్రితం పెళ్లయింది. పంకజ్ ఓ వ్యాపార వేత్త కావున వ్యాపార పనులను చూసుకోవడానికి చండీఘడ్ కి వెళ్ళాడు.గత మర్చి లో లాక్ డౌన్ విధించగా పంకజ్ అక్కడే వుండిపోయాడు అయితే అదే విషయాన్నీ తనభార్యకు చెప్పడంతో ఆమె అన్ని రోజులు ఒంటరిగా ఎలా ఉండను అని భర్తను అడిగింది అయితే భార్య ఒంటరిగా ఉందనే బాధలో రితేష్ త్యాగి అని పనోడిని ఆమెకు సహాయం చేయడానికి ఇంటికి పంపించాడు. అయితే మొదట్లో రితేష్ అన్ని పనుల్లో సాయం ఉండేవాడు.

IHG

కొద్దిరోజులకు ఆమెకు ఉన్నా డ్రింకింగ్ హ్యాబిట్ కారణంగా రితేష్ మరియు రింకీ ఇద్దరు మధ్యంలో మునిగి తేలేవారు అయితే ఈ సందర్భం లోనే వారిమధ్య చనువు ఏర్పడింది ఆ చనువుకాస్త బెదురూమ్ లో శృంగారానికి దారితీసింది. ఈలా వారు అదుపు ఆజ్ఞ లేకుండా రోజు శృంగారంలో మునిగితేలేవారు..ఈ విషయం తెలియని ఆమె భర్త పంకజ్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకొనేవాడు..అందుకు ఆమె రితేష్ తనకు కావలసిన అన్ని పనులు చేసి పెడుతున్నాడని నమ్మబలికింది ..కానీ నిజం నిప్పులాంటి కనుక ఆ ఘోరం బయట పడక మానలేదు ...పంకజ్ కి తన ఇంటిచుట్టూ ఉన్నా సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించేవాడు ..

 

 

ఈ సందర్భంగానే అతని భార్య ఇంటిబయట ఉన్నా స్విమ్మింగ్ పూల్ లో రితేష్ తో రాసలీలల వీడియో ని పంకజ్ గమనించాడు. అయితే ఆవిషయాన్ని బందు మిత్రులకు చెప్పాడు..అయితే వారు రింకీని నిలదీయగా ఆమె చచ్చి పోతానని బెదిరించింది..ఆ విషయం తెలుసుకున్న పంకజ్ ఆమెకు డైరెక్ట్ గా ఫోన్ చేసి విడాకులకు సిద్ధం కమ్మని చెప్పాడు . కానీ ఆమె మాట వినక పోవడంతో ..పోలీస్ లకు చెప్పగా వారు  ఆమెను కస్టడీకి తీసుకున్నారు.తద్వారా పంకజ్ రింకీ నుండి విడాకులు పొందాడు ... 

మరింత సమాచారం తెలుసుకోండి: