
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ చాలా వ్యాహత్మకంగా పని చేస్తుంది. కేసీఆర్ సర్కార్ కు ఎలాగైనా షాక్ ఇచ్చే అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా.. బీజేపీ జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీల ను నియమించారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు బండి సంజయ్
జాయినింగ్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ
1. శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు - ఛైర్మన్
2. శ్రీ స్వామి గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్ - సభ్యులు
3. డాక్టర్ ఎ.చంద్రశేఖర్, మాజీమంత్రి – సభ్యులు
4. శ్రీ డి.రవీంద్ర నాయక్, మాజీ మంత్రి - సభ్యులు
5. డాక్టర్ ఎన్. రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ – సభ్యులు
6. డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
7. శ్రీమతి బండారి రాధిక, జీహెచ్ఎంసీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు – సభ్యులు
ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ
1. శ్రీ ఎ.పి.జితేందర్ రెడ్డి , మాజీ ఎంపీ - ఛైర్మన్
2. శ్రీ ఒంటేరు జైపాల్, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
3. శ్రీ ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
4. శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ - సభ్యులు
5. శ్రీ సీహెచ్.విఠల్, టీఎస్పీఎస్పీ మాజీ సభ్యులు - సభ్యులు
6. శ్రీమతి కాంచన క్రిష్ణ , ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి - సభ్యులు
ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ
1. శ్రీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ - ఛైర్మన్
2. శ్రీ చాడా సురేష్ రెడ్డి మాజీ ఎంపీ – సభ్యులు
3. శ్రీ కటకం మ్రుత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
4. శ్రీ కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే - సభ్యులు
5. శ్రీ చింతా సాంబమూర్తి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి - సభ్యులు
6. శ్రీమతి సుహాసినీ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ - సభ్యులు