గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి వారాహి యాత్ర చేపట్టి పవన్ కళ్యాణ్ ఏమని చెబుతారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఎవరైనా ఏ పార్టీ తో అయినా పొత్తు పెట్టుకోవచ్చు కానీ టిడిపి తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోడానికి కాపు సామాజిక వర్గం అభ్యంతరం చెబుతొందని అన్నారు. కాపు సామాజిక పెద్దగా నా వద్దకు వచ్చిన సూచనే పత్రికా సమావేశం లో వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వారాహీ యాత్రకు మూడు సార్లు బ్రేకులు వేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి వారాహి యాత్ర చేపట్టి పవన్ కళ్యాణ్ ఏమని చెబుతారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఎవరైనా ఏ పార్టీ తో అయినా పొత్తు పెట్టుకోవచ్చు కానీ టిడిపి తో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోడానికి కాపు సామాజిక వర్గం అభ్యంతరం చెబుతొందని అన్నారు. కాపు సామాజిక పెద్దగా నా వద్దకు వచ్చిన సూచనే పత్రికా సమావేశం లో వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వారాహీ యాత్రకు మూడు సార్లు బ్రేకులు వేశారని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.