
దీని పై బీసీసీఐ వివరణ ఇచ్చింది. అలాగే తమ కు జరిగిన విషయాన్ని ఐసీసీ కి తెలిపి ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఇప్పటి వరకు దుబాయ్ లోనే ఉన్న టీమిండియా కు దుబాయ్ లో ఉన్న స్టేడియంలో నే ప్రాక్టిస్ చేసు కోవడానికి అనుమతి ఇచ్చారు. కానీ రెండు రోజుల క్రితం టీమిండియా ప్రాక్టిస్ ను దుబాయ్ నుంచి అబుదాబి కి మార్చారు. అయితే దుబాయ్ నుంచి అబుదాబి కి చేరు కోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. దీంతో ఆ రోజు ప్రాక్టిస్ కు డమ్మ కొట్టి బిచ్ లో నే వాలీబాల్ ఆడారు. అయితే తమ ప్రాక్టిస్ ను సడన్ గా అబుదాబి కి మార్చడం పై బీసీసీఐ ఐసీసీ కి ఫిర్యాదు చేసింది. అయితే వాలీ బాల్ ఆడటం ద్వారా కూడా ఫిట్ నెస్ ను సొంతం చేసు కోవచ్చు అని పలువురు టీమిండియా అభిమానులు అంటున్నారు.