అయితే.. తమపై కేసు కొట్టి వేయాలని వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, వసంత ప్రాజెక్ట్స్ సంస్థ వేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తాజాగా తీర్పు వెల్లడించారు. సీబీఐ కోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉన్నందున జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆధారాలను బట్టి సీబీఐ కోర్టు తేలుస్తుందంటూ క్వాష్ పిటిషన్లను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
అయితే.. తమపై కేసు కొట్టి వేయాలని వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, వసంత ప్రాజెక్ట్స్ సంస్థ వేసిన పిటిషన్లపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తాజాగా తీర్పు వెల్లడించారు. సీబీఐ కోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉన్నందున జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆధారాలను బట్టి సీబీఐ కోర్టు తేలుస్తుందంటూ క్వాష్ పిటిషన్లను తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.