రూ.12 వేలు ఖరీదు చేసే ఒక్కో స్మార్ట్ మీటర్ ను 30 వేలు పెట్టి కొని 3000 కోట్ల భారీ కుంభకోణానికి రంగం సిద్దం చేశారని కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు కట్టబెట్టారని కిమిడి కళావెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. షిర్డీ సాయి కంపెనీ అవినాష్ రెడ్డికి బినామీ అని కిమిడి కళావెంకట్రావు దుయ్యబట్టారు.
రూ.12 వేలు ఖరీదు చేసే ఒక్కో స్మార్ట్ మీటర్ ను 30 వేలు పెట్టి కొని 3000 కోట్ల భారీ కుంభకోణానికి రంగం సిద్దం చేశారని కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు కట్టబెట్టారని కిమిడి కళావెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. షిర్డీ సాయి కంపెనీ అవినాష్ రెడ్డికి బినామీ అని కిమిడి కళావెంకట్రావు దుయ్యబట్టారు.