నాలుగేళ్ల ప్రొబిషన్ కాలం ముగిసినందున వారి వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. వారితో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. జేపీఎస్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వారు దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమ్మెను విరమింపజేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. ఉద్యోగ పోతుందనే భయంతో ఉన్న వారు సమ్మె చేస్తున్నారంటే వారిపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు.
నాలుగేళ్ల ప్రొబిషన్ కాలం ముగిసినందున వారి వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. వారితో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. జేపీఎస్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వారు దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమ్మెను విరమింపజేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోరారు. ఉద్యోగ పోతుందనే భయంతో ఉన్న వారు సమ్మె చేస్తున్నారంటే వారిపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు.