ఎంపికైన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఆరుఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. పీఈటీ అభ్యర్థుల భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నారన్న కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. లేకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని కృష్ణయ్య వార్నింగ్ ఇచ్చారు.
ఎంపికైన అభ్యర్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఆరుఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. పీఈటీ అభ్యర్థుల భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నారన్న కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. లేకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని కృష్ణయ్య వార్నింగ్ ఇచ్చారు.