ప్ర‌పంచంలో అత్యంత విలువైన బ‌హుమ‌తి నోబెల్ బ‌హుమ‌తి. ఈ బ‌హుమ‌తిని ఆల్ ఫ్రైడ్ బెర్నార్డ్ నోబెల్ అనే ఒక స్వీడ‌న్ ర‌సాయ‌న శాస్త్రవేత్త‌. ఈయ‌న పేరు మీద ప్ర‌తి సంవత్స‌రం అక్టొబ‌ర్ లో వివిధ రంగాల‌ల్లో అత్యంత ప్ర‌తీభ క‌న‌భ‌రిచిన వారికి ఈ బ‌హుమ‌తిని ప్ర‌ధానం చేస్తారు. ఈ బ‌హుమ‌తిని వైద్య రంగంతోపాటు ర‌సాయ‌న‌, శాంతి, భౌతిక శాస్త్రం, సాహిత్యం, శ‌రీర‌ధ‌ర్మ శాస్త్ర వంటి రంగాల‌లో అత్యంత ప్ర‌తిభ చూపిన వారికి ఈ నోబెల్ బ‌హుమ‌తిని ఇస్తారు. మ‌న దేశం నుంచి అందుకున్నారు. మొట్ట మొద‌ట గా మ‌న దేశం నుంచి ర‌వీంద్ర‌నాథ్ ఠాగుర్ 1913 లో అందుకున్నాడు. త‌ర్వాత సీవీ రామ‌న్ 1930 లో నోబెల్ బ‌హుమ‌తిని అందుకున్నాడు. ఇలా మ‌న దేశం నుంచి తొమ్మిది మంది ప్ర‌పంచ అత్యున్న‌త ప్ర‌ర‌ష్కారం నోబెల్ ను అందుకున్నారు.




తాజాగా ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి లు అందుకున్న వారిని నోబెల్ సంస్థ వారు ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే ఈ ఏడాది వైద్య శాస్త్రంలో అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి నోబెల్ ప్రైజ్ ప్ర‌క‌టించారు. ఈ ఏడాది వైద్య రంగంలో ఇద్ద‌రికి సంయుక్తంగా నోబెల్ బ‌హుమ‌తి ని ప్ర‌క‌టించారు. ఈ సంవ‌త్స‌రం డేవిడ్ జులియ‌స్ అమెరిక‌న్ , ఆర్డెమ్ ప‌టాపౌటియ‌న్ లెబానున్ అనే దేశానికి చెందిన వాడు వైద్య రంగంలో నోబెల్ బ‌హుమ‌తిని అందుకున్నారు. వీరు మాన‌వ శరీరంలోని నాడీ వ్య‌వ‌స్థ వేడి, చ‌లి వంటి వాటికి ఎలా స్పందిస్తుంది అనే అంశం పై ప‌రిశోద‌న‌లు చేశారు. అలాగే వాటి నుంచి మాన‌వ శ‌రీరం ఎలా ప్ర‌తి స్పంధించుకోవాలి అనే దాన్ని క‌నుగోన్నారు. దిని కోసం వీరు కాప్సాయ్ సీన్ అనే ఘ‌టైన మిరుప కాయాల‌ను ఉప‌యోగించారు. దీని పై ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. అలా వీటి నుంచి మాన‌వ శరీరాన్ని ఎ విధంగా ర‌క్షించుకోవ‌చ్చు అనే దాన్ని క‌నుగొన్నారు. దీనికి ఈ ఇద్ధ‌రికి నోబెల్ ప్రైజ్ వ‌రించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: