ఒకప్పుడులో కాశ్మీర్ లో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు. అసలు కరెంట్ వస్తుందో రాదో కూడా తెలియదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళు మాకైతే రోజుకు 6గంటలు కరెంటు వస్తుంది. మీకు అయితే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. భారతదేశంలో ఉండడం వల్ల మీరు ఇలా తయారయ్యారని వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? 24గంటలు కరెంటు వీళ్ళకి వస్తుంది. పిఓకే లో కరెంటు ఉండడం లేదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు.


దీంతో అక్కడ మౌలిక సదుపాయాలైన రోడ్ల గురించి, కాలువలు గురించి, నీళ్లు సమకూరి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న ఇటువంటి సందర్భంలో ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళందరికీ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఒక ఇంట్లో కరెంటు మీటర్ పెట్టుకుని చిన్న పుల్లలు పెట్టి మీటర్ నడకుండా చేసి పక్క ఇంట్లో నుండి కరెంటు వాడేసుకుంటూ ఉండేవారు‌ దానికి పరిష్కారం స్మార్ట్ మీటర్లు. కరెంటు మిస్ లీడ్ చేయకుండా చూడడానికి వాడే పరికరాలే స్మార్ట్ మీటర్లు.


తీరా ఈ కరెంటు దుర్వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం పెట్టినా తర్వాత అక్కడ మహిళలను ఉపయోగించి ఆ స్మార్ట్ మీటర్లను పీకేయడం అయితే జరుగుతుంది అక్కడ. ఏదైనా అడిగితే మా మహిళల జోలికి వస్తారా మీరు అని గొడవ చేయడం జరుగుతూ ఉంది అక్కడ. పోనీ స్మార్ట్ మీటర్లు అనేవి వీళ్ళ జేబులో డబ్బులుతో పెట్టుకోవడం లేదు, గవర్నమెంట్ వాటిని పెడుతుంది అక్కడ.


అక్కడ గవర్నమెంట్ తన సొంత ఖర్చులతో ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నా మరి వీళ్ళకి ఏంటి ప్రాబ్లం. అంటే ఏం తెలుస్తుంది అంటే మనకి, ఈ కరెంటు దొంగతనంగా వినియోగించుకోవడం అలవాటు అయిన అక్కడ జనం కొంతమంది ఈ రకంగా మహిళల పేరు చెప్పుకొని వాళ్ల ద్వారా అక్రమంగా కరెంటును అయితే వాడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: