బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న కీయార అధ్వాని సిద్ధార్థ మల్హోత్ర జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక త్వరలోనే వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు అనే వార్తలు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు సైతం రావడం జరిగింది. వీరిద్దరూ కలిసి తిరగడంతో ఇలాంటి వార్తలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక ఇటీవల కియారా ఒక రహస్యాన్ని త్వరలోనే మీ అందరితో పంచుకుంటాను అంటూ చెప్పడం కూడా జరిగింది. దీంతో అందరూ

 వీరి పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు వార్తలు కూడా వినిపించడం జరిగింది. ఇక ఆ తర్వాత వివాహ వేదికగా గోవాని నిర్ణయించుకున్నట్లుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు రావడం జరిగింది. అయితే కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరి పెళ్లి జరగబోతుందని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటులో చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు తాజాగా విరి వివాహ వేదికను మార్చినట్లుగా తెలుస్తుంది. అయితే సిద్ధార్థ పంజాబీ కుటుంబానికి చెందిన వ్యక్తి

 కాబట్టి ఆ రకమైన ఏర్పాట్లను చేసేందుకు చండీగర్ అయితే బాగుంటుంది అని అనుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే ఈ జంటలు వీల్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ షేర్సా సినిమాలో నటించిన సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టినట్లుగా అనేక వార్తలు రావడం జరుగుతుంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమాలో కూడా నటించడం జరుగుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: