తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో నాగ శౌర్య ఒకరు . ఈ నటుడు ఇప్పటికే ఎన్నో సినిమా లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ నటుడు తాజా గా పాలన అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమాలో హీరో గా నటించాడు.

 ఈ మూవీ కి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరి కాంబినేషన్ లో ఊహలు గుసగుసలాడే ... జ్యో అచ్యుతానంద సినిమాలు రూపొంది మంచి విజయా లను సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ మూవీ పై ప్రేక్షకు ల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. 

అలా మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకు లను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్ట లేక ఫెయిల్యూర్ సినిమాగా మిగిలి పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలి పోయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుండి అనగా మే 5 వ తేదీ నుండి ఈ సినిమాను సన్ నెక్స్ట్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. మరి థియేటర్ లలో  ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ మూవీ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: