ఇప్పుడు తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వానికి తన మనసులో కోరికను చెప్పేశారు. ఇప్పటికే సేవ్ అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావంగా ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా మరోసారి వైఎస్ జగన్ సర్కార్కు ఓ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతి ఇస్తే... అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న రైతులను వైసీపీ ఎమ్మెల్యే పరామర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే వైసీపీలో ఎంతో మంది నేతలు అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. దాదాపు ఏడాది క్రితం తొలిసారి హైదరాబాద్ వచ్చిన రఘురాము ఏపీ సీఐడీ పోలీసులు రాజద్రోహం కింద అరెస్ట్ చేసి గుంటూరు తీసుకు వచ్చారు. ఆ సమయంలో సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆర్ఆర్ఆర్. ఇలాంటి సమయంలో రఘురామకు జగన్ అనుమతిచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయినా సరే తిరుపతిలో జరిగే బహిరంగ సభలో వైసీపీ ఎంపీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వానికి తన మనసులో కోరికను చెప్పేశారు. ఇప్పటికే సేవ్ అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావంగా ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా మరోసారి వైఎస్ జగన్ సర్కార్కు ఓ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతి ఇస్తే... అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న రైతులను వైసీపీ ఎమ్మెల్యే పరామర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే వైసీపీలో ఎంతో మంది నేతలు అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. దాదాపు ఏడాది క్రితం తొలిసారి హైదరాబాద్ వచ్చిన రఘురాము ఏపీ సీఐడీ పోలీసులు రాజద్రోహం కింద అరెస్ట్ చేసి గుంటూరు తీసుకు వచ్చారు. ఆ సమయంలో సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆర్ఆర్ఆర్. ఇలాంటి సమయంలో రఘురామకు జగన్ అనుమతిచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయినా సరే తిరుపతిలో జరిగే బహిరంగ సభలో వైసీపీ ఎంపీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.