రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అతిపెద్ద కుంభకోణమంటున్న నాదెండ్ల మనోహర్.. రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బు రైతులకు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవన్నారు. తెనాలి నియోజకవర్గంలో 7లక్ష 75వేల క్వింటాళ్లు వరి పండిస్తే ప్రభుత్వం కేవలం 900క్వింటాళ్లు కొనుగోలు చేశారని.. రైతుల్ని కులాలు,మతాలు,ప్రాంతాలుగా,విడగొట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. గతంలో ధాన్యం కొన్న డబ్బులు ఇప్పటికి ఇవ్వని పరిస్థితి నెలకొందని.. నాదెండ్ల మనోహర్ అంటున్నారు.
రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అతిపెద్ద కుంభకోణమంటున్న నాదెండ్ల మనోహర్.. రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బు రైతులకు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవన్నారు. తెనాలి నియోజకవర్గంలో 7లక్ష 75వేల క్వింటాళ్లు వరి పండిస్తే ప్రభుత్వం కేవలం 900క్వింటాళ్లు కొనుగోలు చేశారని.. రైతుల్ని కులాలు,మతాలు,ప్రాంతాలుగా,విడగొట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. గతంలో ధాన్యం కొన్న డబ్బులు ఇప్పటికి ఇవ్వని పరిస్థితి నెలకొందని.. నాదెండ్ల మనోహర్ అంటున్నారు.