
9 నుంచి 12వ తరగతి విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. 50 శాతం సీట్లతోనే సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు కనువిందు చేయనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి.తమిళనాడులో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు నవంబర్ 10 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీఎం పళనిస్వామి అధికారిక ప్రకటన చేశారు.