ప్రముఖ డైరెక్టర్లలో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి మన అందరికీ తెలిసిందే.సినీ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలను తీసి..  ప్రేక్షకులకు అందించి స్టార్ డైరెక్టర్ అయ్యాడు ఈయ.. ఇక ఈయన  మధ్యకాలంలో హిట్టు కొట్టడానికి పూరి బాగా కష్టపడుతున్నాడు అని చెప్పాలి. ఒకవైపు సినిమాలు తీస్తూనే పూరి మ్యూజిక్స్ పేరుతో చాలా విషయాలను పంచుకుంటున్నాడు  ఈయన.అయితే ఇందులో భాగంగానే రీసెంట్గా ఇడియట్ సినిమా షూటింగ్ కి సంబంధించి కొన్ని విషయాలను బయటపెట్టాడు. ఇక ఆయన అందులో  మాట్లాడుతూ 

ఇడియట్ మూవీ షూటింగ్ జరిగే సమయంలో హీరోయిన్ రక్షిత ఏడ్చేసి ఉంటుంది. ఆ ఏడ్చే సీన్  జరిగే సమయంలో ఆమె ఏడవకుండా నవ్వుతుంది. ఇక ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చేది .అప్పుడు నేను రక్షితతో నువ్వు సరిగా ఫోకస్ చేయడం లేదు ఇలా చేస్తే సినిమాలలో నీకు క్యారెక్టర్ రాయను అని వార్నింగ్ ఇచ్చాను. దానికి ఆమె వెంటనే రాయి రాయికపోతే చంపేస్తా ఈ సినిమా తర్వాత నువ్వు డైరెక్ట్ చేసే దాదాపు  పది సినిమాలు కూడా నేనే నటిస్తా... ఇప్పుడు నీకేం కావాలో సరిగ్గా చెప్పిచావు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక  దీంతో సెట్ లో ఉన్న

 వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు .ఇక ఆ సమయంలో రక్షిత మాటలు విని నేను కూడా నవ్వాను. అసలు నేను ఊహించని విధంగా ఆమె సమాధానం ఇచ్చింది రక్షిత. దాంతో ఆ అమ్మాయి మీద ఉన్న కోపం మొత్తం పోయింది అని చెప్పుకొచ్చాడు పూరి.అంతేకాదు  సినిమాలోనే కాదు రక్షిత బయట కూడా చాలా మాస్ గా  ఉంటుంది అని పూరీకి తెలిపాడు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పూరి ఇడియట్ సినిమా హీరోయిన్ పై చేసిన ఈ వాక్యాలు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: