టీఎస్పీఎస్సీ ముట్టడిలో అరెస్టయి.. జైలుకు వెళ్లిన భాజపా యువ మోర్ఛా రాష్ర్ట అధ్యక్షుడు భాను ప్రకాశ్తో పాటు నాయకులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంచల్గూడ జైల్కి వెళ్లి పరామర్శించారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పోరాడితే యువ మోర్ఛా నాయకులపై కేసులు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ పోసి దగ్ధం చేసేందుకు వచ్చారని అక్రమ కేసులు పెట్టారని..తగలబెట్టడం తమ సంస్కృతి కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
టీఎస్పీఎస్సీ ముట్టడిలో అరెస్టయి.. జైలుకు వెళ్లిన భాజపా యువ మోర్ఛా రాష్ర్ట అధ్యక్షుడు భాను ప్రకాశ్తో పాటు నాయకులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చంచల్గూడ జైల్కి వెళ్లి పరామర్శించారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పోరాడితే యువ మోర్ఛా నాయకులపై కేసులు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ పోసి దగ్ధం చేసేందుకు వచ్చారని అక్రమ కేసులు పెట్టారని..తగలబెట్టడం తమ సంస్కృతి కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.