సీఎం జగన్ దేశద్రోహి...ఏపీలో తీవ్రవాదులు ?
కర్నూలు : ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పై సోము వీర్రాజు షాకింగ్‌ కామెంట్స్  చేసేశారు..శ్రీశైలం క్షేత్రం లో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రె డ్డి  షాపుల నిర్వహణలో ముస్లింలు చక్రం తిప్పేలా చేస్తున్నారని.. సీఎం జగన్ దేశద్రోహి...దేశ భక్తులపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు సోము వీర్రాజు.  ఆత్మకూరులో వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాన్నాన్ని అడ్డుకుంటే బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డి ని పై దాడి చేశారని మండి పడ్డారు సోము వీర్రాజు. శ్రీకాంత్ రెడ్డి పై ముస్లిం తీవ్రవాదులు చంపే ప్రయత్నం చేశారన్నారు సోము వీ ర్రాజు.  బీజేపీ పార్టీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారని చెప్పారు సోము వీర్రాజు.   హిందూ ఆలయాలు, విగ్రహాలు, రథం  ధ్వం సం చేసిన వారిపై కేసులు పెట్టరా... అని నిలదీశారు సోము వీర్రాజు.  పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు సోము వీర్రాజు.  

జాతీయవాదులను పోలీసులు దుర్భాషలాడుతున్నారని మండి పడ్డారు సోము వీర్రాజు.  కొన్ని రాష్ట్రాల్లో నిషేధించిన ఎస్డీపి ఐ వారు మంత్రిని కలుస్తారా... అని ప్రశ్నించారు సోము వీర్రాజు. హిందువులపై ప్రభుత్వం కక్ష పూరిత వైఖరితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు. బీజేపీ కర్నూలు గడ్డ నుంచి సమరశంఖం పూరి స్తుందని స్పష్టం చేశారు సోము వీర్రాజు.  ఏపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానా ల పై పోరాటం చేస్తుందన్నారు సోము వీర్రాజు.  కేసినో క్రీడలపై వైసీపీ ప్రభుత్వానికి మమకారం ఉంది...కేసినో పెట్టిన మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చే శారు సోము వీర్రాజు. ముఖ్యమంత్రి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు సోము వీర్రా జు.


మరింత సమాచారం తెలుసుకోండి: